మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 5. ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరాంనగర్ గ్రామంలో శుక్రవారం నాడు శునకం వింత ఆకారంలో ఉన్న జీవికి జన్మనిచ్చింది. ఈ ఆకారంలో ఉన్న జీవిని కొంతమంది నేటి జనలు పందిలాగా, ఉంది అని సోషల్ మీడియాలో టామ్ టామ్ అవుతుంది. అప్పుడప్పుడూ విచిత్రమైన ఆకారాలు, వింత జీవుల నీడల వంటివి కనిపిస్తూ ఉంటాయి. అవేంటి అనే దానిపై ఆటోమేటిక్గా డిబేట్ జరుగుతుంది. అది ఇదీ అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. పదుల సంఖ్యలో ప్రజలు విచిత్రమైన జీవిని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు.
Navigation
Post A Comment: