గుండాల ఆగస్ట్ 5(మన్యం మనుగడ) ఘనంగా వరలక్ష్మీ వ్రతాన్ని మండల కేంద్రంలోని మహిళలు నిర్వహించుకున్నారు. స్థానిక రామాలయం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని అయ్యగారు ఎస్ వెంకటేశ్వర్లు నిర్వహించగా మండల కేంద్రానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు
Navigation
Post A Comment: