మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పోట్లపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు సర్పంచు తోలెం కళ్యాణి పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పోట్లపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు సర్పంచు తోలెం కళ్యాణి పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
*we won't spam you
Post A Comment: