గుండాల ఆగస్టు 15(మన్యం మనుగడ) 75స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుండాల, ఆళ్లపల్లి మండలాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నూతన పెన్షన్స్ మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు గుండాల మండలానికి 407, ఆళ్లపల్లి మండలానికి 372 నూతన పెన్షన్స్ అందివ్వనున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వృద్ధులకు వికలాంగులతో పాటు ఒంటరి మహిళలకు సైతం ఆసరా పెన్షన్స్ అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు
Navigation
Post A Comment: