గుండాల ఆగస్టు 15(మన్యం మనుగడ) ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంస పత్రాన్ని అందించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం రేగా కాంతారావు తమ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఇల్లందు ఏడిఈ కోటేశ్వరరావు, గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న స్వాతికి ఉత్తమ అవార్డును ఆయన అందించారు. తమ ప్రతిభను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు
Post A Comment: