గుండాల/ఆళ్లపల్లి ఆగస్టు 15(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారులు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నదియా సుల్తానా జెండా ఎగరవేయగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మంజు భార్గవి జెండాను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండాలను ఎగరవేశారు.ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగరవేశారు
Post A Comment: