మన్యం మనుగడ,పినపాక:
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా సింగిరెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 40 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఆట వస్తువులను సామాజిక కార్యకర్త తోలెం శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్ లక్ష్మీ రూపవతి, ఉప సర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: