మన్యం టీవీ - దుమ్ముగూడెం ::
మండలంలోని డి కొత్తగూడెం గ్రామంలో ప్రమాదవశాస్తూ అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఇల్లు కాలిపోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి కుంజ రామకృష్ణ చెందిన దంపతులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి వంట సామాగ్రి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రమాదంలో ఇల్లు కాలిపోయినటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ తెల్లం వెంకట్రావు తెలుపురుస్తామని అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు సత్యనారాయణమూర్తి జడ్పిటిసి తెల్లం సీతమ్మ , కార్యదర్శి రాముడు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా న, డికుడి సర్పంచ్ తెల్లం రామకృష్ణ , ఎంపీటీసీ తిరుపతిరావు , టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాసరావు, రంజిత్, సుబ్బారావు, గంగరాజు ,సీతారాం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: