మన్యం మనుగడ ప్రతినిధి అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గోదావరి పెరిగినందువలన మొండికుంట ఇరవండి మీదుగా వెళ్లే రహదారి పై రామచంద్రపురం స్టేజి వద్ద గోదావరి వరద రోడ్డుపై చేరుకోవడంతో పూర్తిగా రహదారి క్లోజ్ అయినది కావున దయచేసి ఈ ఈ రోడ్డులో ఎవరు ప్రయాణం చేయవద్దని అశ్వాపురం ఎస్ఐ జితేందర్ తెలియజేశారు.రామచంద్రాపురం ఇరవేడి మధ్యలో కడియాల బుడ్డి వాగు దగ్గర గోదావరి పెరగడంతో మణుగూరు సారపాక వెళ్లే ప్రధాన రహదారి పై రాకపోకలు నిలిపివేయడం జరిగినది ప్రయాణికులు దీనిని గమనించుకోగలరు అని అశ్వాపురం ఎస్సై జితేందర్ తెలియపరిచారు.
Post A Comment: