ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి :
స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలం లొ పలు విద్యాసంస్థలు,ప్రభుత్వ కార్యాలయాలయాల్లో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం,అగ్రికల్చర్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం,ఈ జీఎస్ కార్యాలయం ,రైతు వేదిక ల్లో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ వీరభద్రం, ఎంఇవొశ్రీరాముర్తి, ఎం పిడివో చిన్ననాగేశ్వరావు, జెడ్పిటిసి సున్నం నాగమణి, ఎంపిపి మట్ల నాగమణి,టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు రైతు సమన్వయసమితి అధ్యక్షుడు నాగళ్ళ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ శనగపాటి మెహర ,పువ్వాల మంగపతి, శనగపాటి సీతారాములు , పుష్పాలచంద్రరావు గారు, కొండవీటి రాజారావు,శనగపాటి రవి, బండి కొమరయ్య,యలమంచిలి సునీల్, రామ్మోహనరావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: