గుండాల ఆగస్టు 14(మన్యం మనుగడ) స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 16వ తారీకు 11:30 గంటలకు సామూహిక భారత గీతాలాపనలో మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ కోరారు. ఈ గీతాలాపన జిల్లావ్యాప్తంగా నిర్వహించబడుతుందని అందులో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతుందన్నారు. ప్రజలందరూ సకాలంలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సై కిన్నెర రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు విజ్ఞప్తి చేశారు
Navigation
Post A Comment: