మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడిశాల రామనాథం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: