మన్యం మనగడ , పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ చింతల బయ్యారం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మునిగెల సంతోష్ తండ్రి సత్యం (50) సంవత్సరాలు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యుల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, చింతల బయ్యారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: