మన్యం టీవి, దుమ్ముగూడెం:
దుమ్మగూడెం మండలం నరసాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ శివరామకృష్ణపై భద్రాచలం లో శనివారం రాత్రి దాడి జరుగగా ఆలస్యంగా వెలులోకి వచ్చింది. సర్పంచ్ తెలిపిన వివరాల మేరకు సిపిఐ నాయకుడైన రావులపల్లి రవికుమార్ (ఉపసర్పంచ్) భద్రాచలం అంబేద్కర్లో శనివారం రాత్రి కొంత మంది రౌడీ లచే దాడి చేయించారన్నారు. తన కు మంచి పేరు రావడం జీర్ణించుకోలేక దాడి చేసినట్లు తెలిపారు. ఈ సంఘటన పై భద్రాచలం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
Post A Comment: