మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ఉద్యమ స్పూర్తితో వజోత్సవ వేడుకలను నిర్వహించాలని తహసీల్దార్ వర్సా రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజాప్రతినిధుల, అన్నిశాఖల అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 8 నుండి 22 వరకు వేడుకలను షెడ్యూల్ ప్రకారం వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను
ఆవిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంపిఓ తోట తులసీరాం, జెడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, ఎంఈఓ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: