మన్యం మనుగడ కరకగూడెం:మండల పరిధిలోని అనంతారం అంగన్ వాడీ కేంద్రం నందు తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.అనంతరం ర్యాలీ నిర్వహించి తల్లిపాల వారోత్సవాల పై అవగాహన కల్పిస్తూ అంగన్వాడి సూపర్వైజర్ భద్రమ్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. బిడ్డ పుట్టిన ఒక్క గంటలోపు తల్లి ముర్రుపాలు పట్టాలని ముర్రు పాలలో వ్యాధినిరోధక శక్తి ఉంటుందనీ విటమిన్ A ,మాంసకృత్తులు,మొదలగు బిడ్డకు ఒక్క టీకా లాగ పనిచేస్తుందని అన్నారు.బిడ్డకు అరు నేలల వరకు తల్లి పాలు మాత్రమే త్రాగించాలని తల్లి పాలలో బిడ్డకు కావలసిన పోషకాలు అన్ని తల్లి పాలలో మాత్రమే ఉంటాయని అన్నారు.అలాగే పెట్టుపాలు (డబ్బ పాలు) గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ బద్రమ్మ,టిచ్చర్ లు ఎట్టి.సుజాత, పూర్ణిమ,సమ్మక్క,విజయలక్ణ్మి కుంజ సావిత్రి, తోలెం అమరావతి,భానుప్రియ శిరీష, అయ్యెరు.సునిత సుశిల చంద్రకల,రమాదేవి అనంతారం జెడ్పిఎస్ఎస్ పాఠశాల ప్రదాన ఉపాద్యాయులు రాజ.ఎఎన్ ఎం సుజాత, ఆశాకర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: