మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ గురువారం పంపిణీ చేశారు. స్థానిక తహసిల్దార్ విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలోమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆడబిడ్డలకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ, జూనియర్ అసిస్టెంట్ గణపతి, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Post A Comment: