గుండాలఆగష్టు11 (మన్యం మనుగడ)
75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం పోలీస్ శాఖ ఆధ్వర్యం లొ మండలం లొ 2కె రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మువ్వన్నెల జెండాతో ఉత్సాహంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువకులు, పాల్గొన్నారు. ,ప్రజా ప్రతినిధులు, నాయకులు, పెద్దలు,చిన్నారులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తాసీల్దార్ నాగ దివ్య, సీఐ కరుణాకర్, ఎస్సై కిన్నెర రాజశేఖర్, ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపిడివో హజరత్ వలి, సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు
Post A Comment: