మన్యం టీవీ దుమ్ముగూడెం ::
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలు దుమ్ముగూడెం పోలీస్ వారు నిర్వహిస్తున్న ఫ్రీడం 2కే రన్ లక్ష్మీనగరం నుండి ఆంధ్ర కేసరి నగర్ వరకు దుమ్ముగూడెం ఎస్ఐ రవికుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జాతీయ జెండా పట్టుకుని చిన్నారి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.
Post A Comment: