గుండాల ఆగస్టు11(మన్యం మనుగడ) పోలీస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర భారత వానికి శుభాకాంక్షలు అని ఆయన అన్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు
Post A Comment: