మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని లక్ష్మీనగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా తెరాస పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని జయశంకర్ స్ఫూర్తితో ఆయన ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అనితి రాముడు జస్టిస్ సెల్ ఉపాధ్యక్షులు పోడియం సుబ్బారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి కెల్లా శేఖర్ మాజీ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పాయం వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: