CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం...

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి చంద్రుగొండ:

మండల కేంద్రంలో  పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులకు సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ కృష్ణారావు మాట్లాడుతూ.... సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగినా చెప్పవద్దని, లోన్ యాప్ ల ద్వారా లోన్లు ఎవరు తీసుకోవద్దని, రికవరీ ఏజెంట్ల ద్వారా ప్రాణాలు దాకా తెచ్చుకోవద్దని, రికవరీ ఏజెంట్ల ద్వారా మిమ్మల్ని ఒత్తిడి చేసినా మాకు సమాచారం తెలుపగలరు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ కృష్ణ, కానిస్టేబుల్ శివ, హోంగార్డు లాసర్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: