మన్యం మనుగడ, కరగూడెం:మండల వ్యాప్తంగా గ్రామ గ్రామన ఊరు ఊరా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి,మడపలు పచ్చని తోరనలతో వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.కొంత మంది మట్టి విగ్రహాలు తయారు చేసుకోని ఇళ్లలో పెట్టుకోని పూజలు నిర్వహించారు.వినాయక చవితి ఉత్సవాలు మూడు రోజుల నుండి పదకొండు రోజులు వరకు ప్రత్యేక పూజలు చేసి పలురకాల నైవేద్యం చేసి పెట్టుతారు.విఘ్నేశ్వరుని మడపల వద్ద డిజే బాక్స్ లతో భక్తి పాట లతో హుత్సవాలు జరుపుకుంటారు.
Navigation
Post A Comment: