మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల కేంద్రంలో ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయకునికి జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి,మండల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వినాయకుని కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: