మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో అంగన్వాడీల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా జెండాకు గౌరవ వందనం చేసి, పిల్లలకు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. అనంతరం గ్రామంలోని ప్రజానీకానికి కార్యకర్తలు స్వాతంత్రం సాధించిన విధానాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ అంగన్వాడీల కార్యకర్తలు, చిన్నపిల్లలు, ప్రజానీకం పాల్గొన్నారు.
Post A Comment: