CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జాతీయ జెండాకు వందనం సమర్పించిన పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు జెండాకు వందనం చేశారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ , తహసిల్దార్ విక్రమ్ కుమార్ , స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రాజగోపాల్, అటవీ క్షేత్ర అధికారి తేజస్వి తమ తమ కార్యాలయాలలో జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యాలయాలతో పాటు వివిధ శాఖలకు సంబంధించి జెండా వందన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలలో ఆయా శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: