మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 7: గోదావరి ముంపుకు గురైన గ్రామాలలో ప్రజలకు వివిధ రకాల వ్యాధులు, ప్రబలకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముంపు ప్రాంతాల ప్రజలకు ఎంత సహాయం చేసిన తక్కువేని తన వంతు సహాయంగా ఉండేందుకు భద్రాచలం పట్టణంలో గత దశాబ్ద కాలం పాటు డాక్టర్, సోమయ్య వైద్య సేవలు చేస్తున్నారు. గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ లోని ప్రజలందరికీ డెంగ్యూ మలేరియా జ్వరాల బాధపడుతున్నారని గ్రహించి డాక్టర్ తమ మానవత్వాన్ని చాటుకుని ఉచిత వైద్య శిబిరం ను పెట్టి ఉచితంగా వైద్యం అందించి అనారోగ్యులైన వారికి గోలీలు ఇచ్చారు,ఈ సమావేశం లో సర్పంచ్ జయలక్ష్మి, మొడెం నాగరాజు, సెక్రటరీ రేఖశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: