మన్యం మనుగడ, మంగపేట.
శనివారం ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్, నియోజక వర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ పుట్టినరోజు సందర్భంగా మల్లూరు శ్రీ హేమాచల నరసింహ స్వామి దేవస్థానంలో ములుగు జడ్పీ చైర్మన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా తెలంగాణ కుసుమ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మల్లూరు దేవస్థానం చైర్మన్ నుతులకంటి ముకుందం,మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుడివాడ శ్రీహరి,మల్లూరు దేవస్థానం డైరెక్టర్ యర్రంశెట్టి రామకృష్ణ,చెన్నురి సాంబయ్య ,కుసుమ చారిటబుల్ ట్రస్ట్,సభ్యులు కర్రి శ్రీనివాస్,జానపట్ల విష్ణు,బోడ ప్రసాద్, ఇల్లందుల కిరణ్, విష్ణువర్ధన్,దేపాక నాగరాజు,సంతోష్,సన్ని, వెంకట్,తేజ,అఖిల్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: