మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా జడ్పి ఛైర్మెన్, జిల్లా ఇంచార్జ్, జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీ కుసుమ జగదీష్ పుట్టిన రోజు సందర్భంగా, ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామం లో పిఏసిఎస్ డైరెక్టర్, సాయిబాబా, దేవాలయం ఆలయ కమిటీ అధ్యక్షులు సిద్దంశెట్టి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరగాని బాలకృష్ణ పర్యవేక్షణ లో, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు పచ్చ శేషగిరిరావు, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్ ముఖ్య అతిధులుగా హాజరై సాయిబాబా దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుసుమ జగదీష్ పుట్టినరోజు కేక్ ను కట్ చేయడం జరిగింది.తదనంతరం సంత ప్రాంగణంలో మొక్కలు నాటి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో
జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు పచ్చ శేషగిరిరావు, పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్, పిఏసిఎస్ డైరెక్టర్ సిద్ధం శెట్టి లక్ష్మణ్ రావు, గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వీరగాని బాలకృష్ణ,పార్టీ నాయకులు కోడం సత్యనారాయణ,మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, మండలఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు కదురు మల్లేష్,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు గోమాస చందర్ రావు, మోతిక వలస పురుషోత్తం, ఆకుల ప్రభాకర్,కాసర్ల చంద్రం, కోశాధికారి పగడాల వెంకట్ రెడ్డి,యూత్ కమిటీ ఉపాధ్యక్షుడు నాగేందర్,పార్టీ నాయకులు నర్రా వెంక్కన్న, నిమ్మకాయల శ్రీను, ఎల్లారెడ్డి, రీసన్,గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలు కొండూరి పద్మావతి, పంపాన పార్వతి, మేదర నర్సమ్మ మరియు గ్రామ షోషల్ మీడియా ఇంచార్జ్ బీస్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: