గుండాల ఆగస్టు 21, మన్యం మనుగడ: మండలం పరిధిలోని పడుగోని గూడెం గ్రామ సమీపంలోనీ రామాలయం వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం ఖమ్మం నుండి భూపాలపల్లి వెళుతున్న TS04FE1332 నెంబర్ గల టాటా వాహనం రోడ్డు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు పేర్కొంటున్నారు వాహనంలో నలుగురు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు
Post A Comment: