గుండాల ఆగస్టు 7(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని మండలాల్లోని రైతులు తమ పొలాల్లోని విద్యుత్ మోటార్లకు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని విద్యుత్ శాఖ ఏడిఈ కోటేశ్వరరావు, ఏఈ రవి రైతులను కోరారు. ఆటోమేటిక్ స్టాటర్లు వాడటం నేరం కనుక రైతులే స్వతగా వాటిని తొలగించాలని సూచించారు. రైతులు తొలగించని ఎడల తామే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించి ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కూడా తొలగించబడుతుందని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా రైతులు స్పందించి ఆటోమేటిక్ స్టార్టర్ ను తొలగించాలని కోరారు
Post A Comment: