CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఫ్రీడం రన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా .

Share it:

 


 దమ్మపేట ఆగస్టు 11 ( మన్యం మనుగడ ) : 75 వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో బాగంగా దమ్మపేట నుంచి మందలపల్లి వరుకు ఫ్రీడం రన్ లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 75 వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నేడు దమ్మపేట నుంచి మందలపల్లి వరుకు ఫ్రీడం 2 కె రన్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారనీ... పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరు న కృతజ్ఞతలు తెలియజేశారు.అందరి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సొయం ప్రసాద్,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున రావు,కో ఆప్షన్ సభ్యులు బుడే, SI శ్రావణ కుమార్,తహసీల్దార్ స్వామి,ఎంపీడీవో ఎంపీవో కృష్ణ,సీడీపీవో జ్యోతి, దమ్మపేట సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ ధార యుగంధర్, మందలపల్లి సర్పంచ్ మడివి దుర్గ,ఉప సర్పంచ్ గారపాటి సూర్య, చిన్నంశేట్టీ యుగంధర్,నలగుల్ల సత్యనారయణ,అబ్దుల్ జిన్నా,గాజుబోయిన యేసు,కావులురు నాగయ్య, బలుసు గోపి,కుమార్, పాత్రికేయ మిత్రులు,పోలీస్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది,విద్యార్థులు,తదితర అధికారులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: