గుండాల ఆగస్టు 31(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటనను విజయవంతం చేయాలని గుండాల, ఆళ్లపల్లి మండలాల అధ్యక్షులు తెల్లం భాస్కర్, సాయం నరసింహారావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉమ్మడి గుండాల మండలంలో ప్రభుత్వ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించనున్నారని ఈ పర్యటనలో నూతనంగా మంజూరైన ఫంక్షన్ కార్డులను లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు ఆయన వారు పేర్కొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
Navigation
Post A Comment: