CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రక్తదానం చేద్దాం తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లల్ని కాపాడుదాం...

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : సెప్టెంబర్ రెండో తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఖమ్మంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా  జనసేన అశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు కాకా మహేష్ మాట్లాడుతూ... తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం  రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.అశ్వారావుపేట నియోజకవర్గం జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మెగా రక్తదాన శిబిరం విజయవంతం చేయాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: