గుండాల ఆగస్టు 8(మన్యం మనుగడ) భారతావానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఆయన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో లాంచనంగా వజోత్సవాల కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది అందులో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నవీన జ్యోతి కళాశాలలో వజ్రోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వజ్రోత్సవాల కార్యక్రమం ఈనెల 8 తారీకు నుండి 22 తారీకు వరకు కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: