ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:మండలం లోని రామచంద్రాపురంగ్రామానికి చెందిన చెన్నకేశవరావు ఇటీవలే ప్రమాదం లొ జరిగింది,సరియైన వైద్యం చేయించు కోవడానికి వైద్యానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుండటంతో ఈ విషయం పై స్పందించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 10,000/- రూ ఆర్థిక సహాయం అందించారు.వారితోపాటు పలు గ్రామాలకు చెందిన గ్రామస్థులు తమ వంతు సహాయంగా సుమారు 40,000/- రు వరుకు సహాయం చెన్నకేశవరావు కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం సర్పంచ్ సున్నం సుధాకర్,మాచినేని సత్యనారయణ,చెన్నారవు,పవన్ తదితరులుపాల్గొన్నారు.
Navigation
Post A Comment: