మన్యం టీవీ దుమ్ముగూడెం ::
గత నెల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు 33 వ రోజు చేరుకుంది ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ కళాజాత బృందం వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా సేవలందిస్తున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు భూపేందర్ జిల్లా కార్యదర్శి వీరభద్రం పవన్ నవీన్ వంశీ వీఆర్ఏల సంఘం అధ్యక్షులు గణేష్ ఉపాధ్యక్షులు రాజేష్ నవీన్ ఈశ్వర్ వెంకటలక్ష్మి సీతారాముడు ముత్యం చిరంజీవి వీర్రాజు శాలిని మహేష్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: