మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు భరతమాతపై అభిమానాన్ని చాటారు. అధ్యాపకుల ఆధ్వర్యంలో బయ్యారం క్రాస్ రోడ్ నుండి బయలుదేరి కస్తూర్బా పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. భరతమాతకు సంబంధించిన నినాదాలు చేస్తూ, 75వ స్వతంత్ర దినోత్సవ ఫలాలను అందరూ ఆస్వాదించాలని అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు
Post A Comment: