గుండాల ఆగస్టు 28(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు కుటుంబ సభ్యులు వ్యక్తిగత సిబ్బందితో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల చేరుకున్న రేగా సతి సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు
Navigation
Post A Comment: