CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రజాస్వామ్యం లో ఓటు హక్కు ని పొందటం పౌరులుగా మన హక్కు.ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలి.

Share it:


  • తెరాస సీనియర్ నాయకులు కుడుముల లక్ష్మి నారాయణ

మన్యం మనుగడ, మంగపేట.


    మంగపేట మండల యువతీ యువకులకు విన్నపము తేదీ: 01.08.2022 సోమవారం  ఈరోజు నుండి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు నమోదు చేయబడును. కావున 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు వెంటనే మీ దగ్గర్లోని మీసేవ కేంద్రాలకు ఆధార్ కార్డును తీసుకుని వెళ్లి ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కుని పొంది ప్రజాస్వామ్యంలో మీరు అందరూ భాగస్వామ్యులు కావాలని కోరుతున్నాను. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లోని  తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు,యూత్ అధ్యక్షులు గ్రామాల్లోని యువతకు ఓటు హక్కు ప్రయోజనాల గురించి, ప్రాధాన్యత గురించి తెలుపుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించగలరని ఈ సందర్బంగా కుడుముల లక్ష్మి నారాయణ సీనియర్ నాయకులు, తెరాస మండలం పార్టీ అధ్యక్షులు కోరారు.

Share it:

TS

Post A Comment: