CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విశ్రాంతి ఉపాధ్యాయుల సంఘం వరద బాధిత కుటుంబాలకు చేయూత

Share it:

 



మన్యం టీవీ చర్ల:

చర్ల మండలంలో గోదావరి వరదలకు గురైన వరద బాధిత కుటుంబాలకు , గోమ్ముగూడెం, కొత్తగట్ల మరియు గాంధీనగరం, గ్రామల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు విశ్రాంతి ఉపాధ్యాయుడు దొడ్డి తాతారావు ప్రతిపాదన మెరాకు ఖమ్మం జిల్లా విశ్రాంతి ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎలమధి వెంకటేశ్వర్లు , పూనాటి వెంకటేశ్వర్లు సిరిపురపు రమణారావు , సాదినేని భాస్కరరావు , టాటా రాఘవయ్య , కె.వి.నాయుడు , నల్లమోతు సురేష్ బాబు , వెల్లిశెట్టి నరసింహారావు , కోడుమూరు లక్ష్మణ మూర్తి వీరూ 206 కుటుంబాలకు చీరలు దుపట్లు విద్యార్దులకు నోట్బుక్లు మొత్తం లక్ష యాబై వేల రూపాయాలు వెలువైన సామన్లు పంపిని చేసారు. వరదల వల్ల వేల కుటుంబాలు నష్టపోయాయని కొంతమందికి యైన హెల్పింగ్‌హ్యాండ్ ఇవ్వాలని ఆలోచనతో  సుధీర ప్రాంతమైన ఖమ్మం నుండీ రిటైర్ ఉపాధ్యాయులు  నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తులో అలిసిపోయి ఉండీ ప్రజాసేవ కార్యక్రమములు చేస్తునందుకు ఈ మూడు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమాని దగ్గరుండి సాయసహకారాలు అందించిన చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి  నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ కార్యక్రమంలోపి ఎ సి ఎ  డైరెక్టర్ ముమ్మినేని అరవింద్, బ్రహ్మానందరెడ్డి, ఉద్యమ నాయకుడు పటాన్ మహబూబ్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: