మన్యం టీవీ - దుమ్ముగూడెం ::
మండలంలోని ప్రగల్ల పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఇటీవల వచ్చిన గోదావరి వరదలు కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పైప్ లైన్ మరమ్మతులకు బాగు చేయించాలని మండల పర్యటన కు వచ్చిన జిల్లా కలెక్టర్ అనుదీప్ కి జడ్పిటిసి తెల్లం సీతమ్మ, మండల అధ్యక్షులు సత్యనారాయణమూర్తి రైతులతో కలిసి సమస్యను కలెక్టర్ తెలియజేశారు స్పందించిన కలెక్టర్ లిఫ్ట్ పనుల మరమ్మతులు సంబంధిత అధికారులు తక్షణమే చేపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కనితి రాముడు ఆయకట్టు రైతులు కొమ్ము రంజిత్ పిట్ట శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post A Comment: