మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం లో జరిగిన తెరాస పార్టీ నాయకులు చిలకమర్రి లక్ష్మయ్య తల్లి చిలకమర్రి సమ్మక్క దశ దినకర్మలకు హాజరై సమ్మక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మంగపేట మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ, అదేవిధంగా కమలాపురం మైనార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుమహమ్మద్ జహంగీర్ తల్లి ఉల్ఫాన్ భాను ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మంగపేట మాజి ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ, జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యా0బాబు, పి ఏ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చర్లగురుగుల తిరుపతి, మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు,మల్లూరు దేవస్థానం డైరెక్టర్ తొలెం నర్సింహారావు, మల్లూరు దేవస్థానం డైరెక్టర్, యర్రంశెట్టి రామకృష్ణ, తిమ్మంపేట,గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్,కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస్, కన్నయిగూడెం మండల ప్రధాన కార్యదర్శి పూజారి సత్యనారాయణ, మంగపేట మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి, ముగల రమేష్ ,ప్రశాంత్ జనపట్ల విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: