మన్యం టీవీ దుమ్ముగూడెం ::
75 వ స్వాతంత్ర దినోత్సవ వజోత్సవ వేడుకలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ భాగంగా రేపు ఉదయం 6.30గంటలకి దుమ్ముగూడెం పోలీస్ వారు నిర్వహిస్తున్న పిట్ ఇండియా ఫ్రీడం 2కే రన్ లక్ష్మీనరం నుండి ఆంధ్ర కేసర్ నగర్ వరకు తిరంగా ర్యాలీ దుమ్ముగూడెం నుండి బుర్ర వేముల వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
Post A Comment: