.
మన్యం టీవీ దుమ్ముగూడెం ::
ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలను మండల కేంద్రంలోని ఎలమంచి సీతారామయ్య భవనంలో దుమ్ముగూడెం మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం మండల అధ్యక్షులు పుట్ట శ్రీరామ్మూర్తి కెమెరా సృష్టికర్త కి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటో క్లిక్ తో ప్రపంచం మొత్తం తెలియజేసే అద్భుతమైన చిత్రాన్ని తన కెమెరాలు బంధించవచ్చని కెమెరాని కనిపెట్టిన ఆ మహానుభావుడికి ఫోటోగ్రఫీ వృత్తిని ఎంచుకున్న మాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి పవన్ కోశాధికారి వాగే చినబాబు ప్రచార కార్యదర్శి మహేంద్ర నాథ్ మండలంలోని ఫోటోగ్రఫీ పెద్దలు సంఘం సభ్యులు పాల్గొన్నారు..
Post A Comment: