మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్ పిలుపు మేరకు , సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజి ఎంపీటీసీ సర్పంచ్, కుడుముల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు
మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన బోడ ఆదిలక్ష్మి అనారోగ్యానికి గురై బాధపడుతున్న విషయం తెలుసుకొని కుసుమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబన్ని పరామర్శించి పండ్లు 2 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మండల ప్రధాన కార్యదర్శి గుండె రాజు యాదవ్ జీవవైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు మండల మండల సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి అందజేశారు
ఈ కార్యక్రమంలో జానపట్ల విష్ణు, శంకర్, పండు, గంధం కిషోర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: