మన్యం మనగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కిష్టాపురం పంచాయతీలో పోలిబోయిన విశ్వనాథం కుమారుడు అనిల్ కొన్ని రోజులకు చనిపోయాడు. విషయం తెలుసుకున్న పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి 50 కేజీల బియ్యం దిశ కర్మలకు గానుఅనిల్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉండం బాబురావు, ఉప సర్పంచ్ మొగిలిపల్లి రమాదేవి, పాపారావు, కామరాజు, నాగరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు
Post A Comment: