ములకలపల్లి:
మన్యం మనుగడప్రతినిధి:
మండలం లోని సీతారాంపురం గ్రామ పంచాయితీ హరిజనవాడ గ్రామంలో మౌలిక వసతులు లేవని హరిజనవాడ గ్రామస్తులు జెడ్పిటిసి సున్నం నాగమణి కి తెలియజేసారు. గ్రామం పర్యటనలో భాగంగా గ్రామాన్ని సందర్శించి పలు సమస్యలను గ్రామస్థులనుండి అడిగి తెలుసుకున్నారు.హరిజనవాడ గ్రామంలో సున్నం నాగమణి జడ్పీటీసీ మౌలిక వసతులు పరిశీలించి సంబంధించిన శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలు చెప్పటం జరిగింది.అధికారులు సానుకూలంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి అంజుం,మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు బూరుగుపల్లి పద్మశ్రీ,గుర్రం కృష్ణమూర్తి,కోండ్రు నాగరాజు,ఊ కె అశోక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: