గుండాల ఆగస్టు 23(మన్యం మనుగడ):
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను సైతం అందించాలని ఆయన అన్నారు
Navigation
Post A Comment: