దమ్మపేట ఆగస్టు 09 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన ఆదివాసీ జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆదివాసీ సమైక్య మండల అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు తాటి వెంకటేశ్వర్లు ,జారే ఆదినారాయణ, కొయ్యల అచ్యుతరావు , కొరసా సాగర్,వాడే భద్రం , కుంజా చినబాబు ,కట్టం ప్రసాద్ ,పెనుబల్లి రమేష్ ,కాసిని వేంకటేశ్వరరావు, పోలయ్య వంకా బాబూరావు , సోడె గంగరాజు , కుంజా సూరిబాబు , సోయం రామ్మూర్తి , అర్జునరావు , సున్నం ప్రసాద్ ,వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు .
Navigation
Post A Comment: